రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 843 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్లో వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 432, వికారాబాద్ 89, రంగారెడ్డి జిల్లాలో 322 కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలన్నారు.
రంగారెడ్డి జిల్లాలో కరోనా కల్లోలం
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...