కరీంనగర్ : ‘సీఎం కేసీఆర్ కు ఈటల సవాల్’

-

సింగరేణిలో అవినీతి పెరిగిపోయిందని MLA ఈటల రాజేందర్ ఆరోపించారు. సింగరేణి ప్రైవేటీకరణలో కేంద్రం పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. దీనిపై చర్చకు మేం సిద్దం…కేసీఅర్ సిద్దమా అని సవాల్ విసిరారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేసేందుకు KCR కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌ను ప్రైవేట్‌పరం చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version