ఉమ్మడి కరీంనగర్ : ప్రజా సమస్యలపై సత్వర చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

-

జగిత్యాల జిల్లాలో ప్రతి మండలంలో ప్రజల సమస్యలను రెవెన్యూ అధికారులు సత్వర చర్యలు చేపట్టి వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రెవెన్యూ సర్వీసులపై రెవెన్యూశాఖ అధికారులతో జూమ్ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బిఎస్. లత జగిత్యాల, కోరుట్ల ఆర్డిఓలు మాదురి, వినోద్ కుమార్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version