Medak: మల్లన్న మిమ్ముల వదలడు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

-

నిజాల్ని తారుమారు చేసి ప్రజల కష్టార్జితంతో కొందరికే మేలు చేయడానికి కట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు 14 గ్రామాల ప్రజల జీవితాల్లో చేసిన విలయతాండవాన్ని మాటల్లో చెప్పలేమని బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పుట్టిన గడ్డ మీదే ప్రజలను శరణార్థులుగా మార్చినాక ఇంక ఏ జాతి మిగిలిందని అంకితం చేయడానికి అని ప్రశ్నించారు. మల్లన్న మిమ్ముల వదలడని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version