కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రయాణాల్లో ప్రజలు కచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలు పాటించాలని కోరారు. కరోనా కోరల నుంచి తప్పించుకునేందుకు టీకానే ప్రధాన ఆయుధం అని పేర్కొన్నారు.
సిద్దిపేట: కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వద్దు- కలెక్టర్
By Naga Babu
-
Previous article
Next article