మెదక్ : జగ్గారెడ్డి వ్యవహారంపై రేవంత్ షాకింగ్ కామెంట్స్

-

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారతారని జరుగుతున్న ప్రచారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. జగ్గారెడ్డి విషయం టీ కప్పులో తుఫాన్ లాంటిదని, ఆందోళన చెందాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు. కుటుంబంలో కలహాలు ఉన్నట్టే పార్టీలో బేధాభిప్రాయాలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీది భిన్నత్వంలో ఏకత్వమని అన్నారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువని, అన్ని పరిస్థితులు సర్థుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version