మేడ్చల్ : బాలిక హత్య ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు

-

 

మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని ఓ నిర్మాణ భవనంలో రక్తపు మడుగులో బాలిక(14) మృతదేహం లభ్యం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. బాలిక మృతదేహంపై 14 చోట్ల గాయాలు ఉన్నట్టు వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. ఇంకా ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు రావాల్సి ఉంది. ఈ క్రమంలో బాలికతో సన్నిహితంగా ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version