నల్గొండ : మరో పోరాటానికి సన్నద్ధం కావాలి: మంత్రి

-

ప్రభుత్వ ఉద్యోగస్తుల జేబులను ముఖ్యమంత్రి కేసీఆర్ నింపుతుంటే ప్రధాని మోదీ ఆ జేబులకు చిల్లులు పెడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అటువంటి మోదీ సర్కార్ ప్రభుత్వ విధానాలపై దేశ పౌరులుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర విధానాలను ఎండగట్టేందుకు పోరాటం చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version