జనగాంలో రోడ్డు ప్రమాదం.. యాదాద్రి జిల్లా మహిళ మృతి

-

accident
accident

జాతీయ రహదారిపై ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన జనగాం జిల్లాలో జరిగింది. మంగళవారం సాయంత్రం జనగామ నుండి ఆలేరు వైపు వస్తున్న ఆటోను వెనుక నుండి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఘటనలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణికుంట గ్రామానికి చెందిన కోరుకొప్పుల భాగ్యలక్ష్మి(45) అక్కడికక్కడే మృతి చెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news