Warangal: పరకాలలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

-

హన్మకొండ జిల్లా పరకాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పరకాల నుంచి భూపాలపల్లి జిల్లా చిట్యాల వైపు ఇద్దరు వ్యక్తులు బైక్ మీద బుధవారం అర్ధరాత్రి వెళ్తున్నారు. పరకాల శివారు తాటివనం వద్ద ఎదురుగా ఒక ట్రాక్టర్ వచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. రాజబాబు అనే వ్యక్తి మృతి చెందగా, గాయపడిన లింగయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు

Read more RELATED
Recommended to you

Latest news