వరంగల్.. భూపాలపల్లిలో సింగరేణి ఉద్యోగి హత్య..?

-

భూపాలపల్లి- పరకాల జాతీయ రహదారిపై కేటికే 5 ఇంక్లైన్ మూలమలుపు వద్ద అనుమానాస్పద స్థితిలో కారులో వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. మృతుడు కేటికే 8 ఇంక్లైన్ బొగ్గు గనిలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న కుమార స్వామిగా పోలీసులు గుర్తించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు హత్యగా అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version