మెదక్ : సంగారెడ్డిలో కిరాణా కొట్టుకు వెళ్లిన యువతి మిస్సింగ్

-

సంగారెడ్డి చౌరస్తాలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఓ బాలిక అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్‌ఐ సుభాష్‌ వివరాల ప్రకారం.. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిత్తారి అనుసూజ (17) ఈ నెల 4న రాత్రి 7 గంటలకు కిరాణాషాప్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబీకులు చుట్టు పక్కల, బంధువుల వద్ద ఆరా తీసినా జాడ దొరకలేదు. దీంతో అనుసూజ సోదరుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news