మెదక్ : తూతూమంత్రంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

-

సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశాన్ని.. శనివారం చైర్ పర్సన్ రోజా శర్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశం తూతూమంత్రంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు డుమ్మా కొట్టారు. ప్రజాప్రతినిధులు జడ్పీటీసీలు, ఎంపీపీలు సైతం సమావేశానికి హాజరు కాలేరు. డుమ్మాకొట్టిన అధికారులపై చైర్ పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు

Read more RELATED
Recommended to you

Exit mobile version