ఫ్యాక్ట్ చెక్: సైబర్ స్వచ్ఛత కేంద్రాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందా..?

-

సోషల్ మీడియాలో మనకి ఎక్కువగా నకిలీ వార్తలు కనపడుతూ ఉంటాయి. అయితే మనం నకిలీ వార్త ఏది నిజం ఏది అనేది తెలుసుకోలేము. నకిలీ వార్త అని తెలుసుకోవడం చాలా కష్టం. ఈ నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియా లో ఒక వార్త వైరల్ అవుతోంది. మరి అది నిజమా కాదా అనేది చూద్దాం. సైబర్ స్వచ్ఛత కేంద్రానికి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. సైబర్ స్వచ్ఛత కేంద్రాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చిందా…? ఇందులో నిజం ఏమిటి అనేది చూస్తే.. సైబర్ స్వచ్ఛత కేంద్రాన్ని ప్రభుత్వం తీసుకు వచ్చింది. నెట్‌వర్క్‌లు మరియు సిస్టమ్‌లను ప్రభావితం చేసే మాల్వేర్ మరియు బోట్‌నెట్‌ల విశ్లేషణ కోసం భారత ప్రభుత్వం దీన్ని తీసుకు రావడం జరిగింది.

ఇది ఫేక్ వార్త కాదు ఇది నిజమే. సైబర్ స్వచ్ఛత కేంద్రాన్ని ప్రభుత్వమే తీసుకు వచ్చింది. ఇది నిజమే. ఇది నకిలీ వార్త కాదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ దీని మీద స్పందించింది. మాల్వేర్ మరియు బోట్‌నెట్‌ల విశ్లేషణ కోసం భారత ప్రభుత్వం దీన్ని తీసుకు వచ్చింది అని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news