సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ‘విరుష్క’ ఫోటో!

-

విరుష్క జంట.. ఆహా.. ఆ జంట ఎంత చూడ ముచ్చటగా ఉంటుందో కదా. విరుష్క అంటే తెలుసు కదా.. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. ప్రస్తుతం ఆసియా కప్ నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్.. తన వైఫ్ తో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈసందర్భంగా అనుష్కతో కలిసి ఓ హోటల్ లో లంచ్ చేశాడు విరాట్. వీళ్ల లంచ్ అనంతరం దిగిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు విరాట్. దీంతో ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా వావ్.. వాట్ ఏ పెయిర్.. జంట అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news