అమరావతి (విశాఖ): అరకు, డుంబ్రిగూడ పోలీస్స్టేషన్లపై జరిగిన దాడిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు . పక్కనే ఉన్న బెటాలియన్ పోలీసులు స్పందించలేదని మరో అధికారిపై వేటు పడింది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల జంట హత్యల ఘటనలో అరకు సీఐ వెంకునాయుడుపై అధికారులు బదిలీ వేటు వేశారు. సీఐని వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. అరకు సీఐగా కొత్తకోట సీఐ కోటేశ్వరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఎస్సైని సస్సెండ్ చేశారు.
కిడారి హత్య నేపథ్యంలో మరో పోలీసు అధికారిపై వేటు
By ramu
-
Previous article