BREAKING: తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు ఏర్పాటు

-

BREAKING : కెసిఆర్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.   తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ మండలాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో కొత్తగా రెవెన్యూ మండలాలు ఏర్పాటయ్యాయి.

ఈ మేరకు ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం, సంగారెడ్డి-నిజాంపేట్, నల్గొండ, గట్టుప్పల్, మహబూబాబాద్-సీరోలు, ఇనుగుర్తి, సిద్దిపేట-అక్బర్ పేట-భూంపల్లి, కుకునూరుపల్లి, నిజామాబాద్-ఆలూరు, డొంకేశ్వర్, సాలూర, కామారెడ్డి-డోంగ్లి, మహబూబ్ నగర్-కౌకుంట్ల మండలాలు ఏర్పాటయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news