ఏపీ పోలీసు శాఖకు అరుదైన గౌరవం

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు శాఖకు అరు దైన గౌరవం దక్కింది. ప్రజలపై విశ్వాసం, సమర్థత, నిజాయితీలో దేశంలోనే ఏపీకి మొదటి స్థానం వరించింది. ఈ విషయాన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఢిల్లీలో అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడు రోజుల పాటు జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ఏపీకి ప్రథమస్థానం లభించడంపై రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, సీఎం జగన్మోహన్ రెడ్డిలు ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Latest news