అమ్మ ఒడికి ఏపీ కేబినేట్‌ గ్రీన్‌ సిగ్నల్‌..ఈ నెల 27న డబ్బులు జమ

-

కాసేపటి క్రితమే ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. 42 అంశాలపై ఏపీ కేబినెట్‌ భేటీలో చర్చ జరిగింది. ఇక ఈ సందర్భంగా మూడో విడత జగనన్న అమ్మ ఒడి పథకం అమలుకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్‌. దీంతో ఈ నెల 27వ తేదీన అమ్మ ఒడి నిధులను విడుదల చేయనుంది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం.

జులైలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు కూడా ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు చేసింది ఏపీ కేబినేట్‌. ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర క్యాబినెట్. క్యాబినెట్ ఎజెండాలో 32వ అంశంగా కోనసీమ జిల్లా పేరు ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలోనే.. ఇక నుంచి కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు చేసింది ఏపీ కేబినేట్‌. బ

Read more RELATED
Recommended to you

Latest news