జగన్ కు బిగ్ షాక్..వచ్చే ఎన్నికల్లో YCP ఓటమి తప్పదా !

-

జగన్‌ సర్కార్‌ కు బిగ్‌ షాక్‌ తగులనుంది. తాజాగా 2024 అసెంబ్లీ ఎన్నికలపై… సర్వే రిపోర్టును విడుదల చేసింది ఆత్మ సాక్షి అనే సర్వే సంస్థ. అయితే, ఈ సర్వే రిపోర్టులో…. జగన్‌ సర్కార్‌ బిగ్‌ షాక్‌ తగిలేలా కనిపిస్తోంది.

ఈ సర్వే ప్రకారం… టీడీపీ పార్టీకి 78 సీట్లు, వైసీపీ పార్టీకి 63 సీట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వే తేల్చి చెప్పింది. అటు జనసేన పార్టీకి కేవలం 7 స్థానాల్లో గెలవనుందని పేర్కొంది ఆత్మ సాక్షి అనే సర్వే సంస్థ. అటు, కాంగ్రెస్‌ పార్టీ మరియు బీజేపీ పార్టీలకు ఏపీలో స్పేస్‌ లేదని స్పష్టం చేసింది ఆత్మ సాక్షి అనే సర్వే సంస్థ. ఇక ఆత్మ సాక్షి అనే సర్వే సంస్థ.. విడుదల చేసిన ఈ సర్వే పై వైసీపీ నేతల్లో గందర గోళం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news