దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్ – చంద్రబాబు

-

దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఒకప్పుడు ఎఫ్‌డీఐలను ఆకర్షిస్తున్న టాప్-5 రాష్ట్రాల్లో ఏపీ ఉండేదని గుర్తు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జాబితాలో అట్టడుగు స్థానానికి చేరుకుని 14వ స్థానంలో నిలిచిందని వెల్లడించారు.

ప్రస్తుతం ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఒక్క పెట్టుబడిదారుడు కూడా నమ్మకంగా లేడని.. దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్ కేవలం తన సంపద గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎఫ్డీఐలు లేదా ఏపీ యువత కోసం వారు సృష్టించగల ఉద్యోగాల గురించి జగన్ పట్టించుకోరని ఆగ్రహించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news