ఏపీ వికలాంగులకు జగన్ సర్కార్ శుభవార్త

-

దివ్యాంగులకు జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సివిల్స్, జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు ప్రిపేర్ చేసేలా ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసింది.

తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో త్వరలో శిక్షణ ప్రారంభిస్తామన్నారు. సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2, బ్యాంకింగ్, డీఎస్సీ, ఆర్ఆర్ బీ వంటి పోటీ పరీక్షలకు ట్రైనింగ్ ఇస్తూ, భోజన, హాస్టల్ వసతి ఉచితంగా అందిస్తామని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news