సునీల్ దియోధర్ లాంటి వల్ల..తెలంగాణలో కూడా బీజేపీని సంక నాకిపోతుంది – కొడాలి

-

 

మాజీ మంత్రి కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ బీజేపీ ఇన్చార్జి సునీల్ దియోథర్. నేడు గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి ఛార్జ్ షీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సునీల్ దియోథర్ మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి వస్తే కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామని కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే.. ఏపీ బీజేపీ ఇన్చార్జి సునీల్ దియోథర్.. వ్యాఖ్యలకు కొడాలి నాని తన స్టైల్‌ లో కౌంటర్‌ ఇచ్చారు. సునీల్ దియోధర్ లాంటి పకోడీ వాళ్ల వల్లే, కర్ణాటకలో బిజెపి దిగజారిందని ఎద్దేవా చేశారు కొడాలి నాని. ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్ గుడివాడలో తనపై చేసిన వ్యాఖ్యలపై సెటైర్ వేసిన కొడాలి నాని..సునీల్ పకోడీ లాంటి వాళ్లు ఇక్కడకు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహించారు. మసీదులు కూలగొడతాం అంటూ కర్నాటకనే కాకుండా తెలంగాణలో కూడా బీజేపీ పార్టీని సంక నాకిస్తారని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news