రెండు చోట్ల ఓడిన పవన్‌తో తిట్టించుకోవాలా? తూ.. – రోజా ఫైర్

-

నిన్న శ్రీకాకుళం లో నిర్వహించిన రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ముఖ్యంగా ఏపీ మంత్రులు అయిన రోజా, గుడివాడ అమర్నాథ్ మరియు అంబటి రాంబాబు లను టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్. వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఆ వ్యాఖ్యలకు మంత్రి రోజా తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.

రెండు సార్లు గెలిచిన నేను.. రెండు చోట్ల ఓడిన పవన్‌తో తిట్టించుకోవాలా? తూ.. ప్రజల కోసం తప్పట్లేదు అంటూ మంత్రి రోజా ట్వీట్ చేశారు. అటు పవన్‌కు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్.. ఇచ్చారు. నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్‌వి అని ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news