నారా లోకేష్ కు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి

-

నవంబర్ 14వ తేదీ… అనగా నేడు బాలల దినోత్సవం అనే విషయం తెలిసిందే. అయితే బాలల దినోత్సవ శుభాకాంక్షలు అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కౌంటర్ వేశారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. ” విషింగ్ అమూల్ బేబీ అలియాస్ పప్పు నాయుడు వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే” అంటూ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

 

అంతకు ముందు మరో ట్వీట్ లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ” ఒరేయ్ ముసలి గజదొంగా సెంద్రం! నువ్వురా కులగజ్జి శకునివి. స్వంత మామని వెన్నుపోటు పొడిచి చంపేసిన హంతకుడివి. 5లక్షల కోట్లు ప్రజలసొమ్ము కాజేసినోడివి! . అదాన్ డిస్టిలరీస్ మా అరబిందో కుటుంబానిదా? బొల్లి కంపుగా! అదాన్ మాదైతే ఫ్రీగా రాసిచ్చేస్తాం ఏ పత్రం మీదైనా సంతకం పెట్టించుకోరా! ” అంటూ తీవ్ర విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news