నూజివీడులో రచ్చగా మారిన వైసీపీ నేత యోగేశ్వరరావు, ప్రభావతి వ్యవహారం..!

-

నూజివీడులో వైసీపీ నేత యోగేశ్వరరావు, యూనియన్ బ్యాంక్ మాజీ మేనేజర్ ప్రభావతి వ్యవహారం రచ్చగా మరుంది. అయితే ఓ గ్రామ వైసీపీ నేత తనకు మోస చేసారు అంటూ వస్తున్న వార్తలను ఖండించిన యోగేశ్వరరావు.. తాను యూనియన్ బ్యాంక్ మాజీ మేనేజర్ ట్రాప్ లో పది మొత్తం కోల్పోయాను అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక పరస్పర విమర్శలతో సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.

ప్రభావతి బ్యాంక్ మేనేజర్ గా ఉన్న సమయంలో తాను తాకట్టు పెట్టిన బంగారమే కాకుండా క్రెడిట్ కార్డు, డబ్బు వాడుకుని మోసాగించిందని యోగేశ్వరరావు ఆరోపించారు. అలాగే తన ఫిర్యాదు పైనే ప్రభావతి ని బ్యాంక్ అధికారులు సస్పెన్స్ చేశారన్న ఆయన.. ప్రభావతి పై ఆరు కేసులు, రౌడీ షీట్ ఉందని తెలిపారు. అదే విధంగా వైసీపీ నేత యోగి తనపై అసత్య ప్రచారం చేశారని, రౌడీ షీట్ ఎందుకు తెరిచారో తెలియదంటున్న బ్యాంక్ మాజీ మేనేజర్ ప్రభావతి.. మొత్తం వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ చేయాలని కోరినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version