ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు… వైసీపీ గూండాయిజంపై ఆందోళన !

-

ఏపీలో నిన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై రాళ్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఈ ఘటనపైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోము వీర్రాజులు ఇప్పటికే సీరియస్ గా స్పందించగా, తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఘటనకు బదులుగా ఏపీ అంతటా బీజేపీ కార్యకర్తలు మరియు నాయకులు ఆందోళనలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఘటన చేసింది వైసీపీ కార్యకర్తలు అని భావిస్తున్న బీజేపీ నాయకులు పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేయడం మొదలు పెట్టారు.

అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షాలపై దాడులు చేయడం మరియు చేయించడం హేయమైన చర్యకాదని బీజేపీ భావిస్తోంది. ఇకనైన వైసీపీ గుండా రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని, లేదంటే బీజేపీ సహించదని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news