BREAKING : ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం… ఈ అంశాలపైనే చర్చ

-

అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ అధ్యక్షతన సచివాలయం బ్లాక్ 1లో ఉదయం 11 గంటలకు సమావేశం కానుoది మంత్రి మండలి. ఇక ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల అధికారులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం అందుతోంది.

ఇక ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలు వంటి పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతిపక్షాలపై ఇలా దీటుగా ముందుకు వెళ్లాలి… బిజెపి మరియు జనసేన పార్టీలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు తిరుమల టిటిడి పై కూడా సీఎం జగన్ చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news