అర్జీవీపై ఏపీ మహిళ కమిషన్ ఆగ్రహం..

-

ఇటీవల వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అర్జీవీపై ఏపీ మహిళ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్రౌపది ముర్ము పై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేయనుంది ఏపీ మహిళా కమిషన్. ద్రౌపది ముర్ము పై అనుచిత వాఖ్యలు చేయటం దురదృష్టమని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.

Vijayawada: Women's panel chief Vasireddy Padma assures all help to women

ఆర్జీవీ తన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఆర్జీవీ డైరెక్టర్, ఆయన చేసే కామెంట్స్ సమాజంపై ప్రభావం చూపుతాయని, గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం వస్తే కించ పరిచేలా మాట్లాడటం తగదని ఆమె హితవు పలికారు. మహిళలను గౌరవించాలని, ప్రజల అభిప్రాయాల్ని పరిగణలోకి తీలుకోవాలని ఆమె వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news