రక్తాన్ని శుద్ధి చేసే ఆయుర్వేద మూలికలు ఇవే..!

-

ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా జీవించగలం. మన శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరిగితేనే ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. ఒంట్లో అన్ని కణాలకి ఆక్సిజన్, పోషకాలు అందాలి. కణాల నుండి కార్బన్డయాక్సైడ్ ఇతర వ్యర్థాలను తొలగించడంలో రక్త ప్రసరణ హెల్ప్ అవుతుంది అయితే రక్తంలో వ్యర్ధాలు కనుక ఎక్కువైతే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి దద్దుర్లు రావడం, ఎలెర్జీలు వంటి సమస్యలు వస్తాయి కాబట్టి రక్త శుద్ధి తప్పనిసరి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడానికి ఈ ఆయుర్వేద మూలికలు బాగా ఉపయోగపడతాయి వాటి కోసం ఇప్పుడు మనం చూద్దాం.

తిప్పతీగ మూడు దోషాలని కూడా బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది తిప్పతీగ రక్తం నుండి చెడు పదార్దాలని బయటకి పంపించేస్తుంది హైపోగ్లైసిమిక్ ఇండెక్స్ లాగ ఇది పనిచేస్తుంది ప్యాంక్రియాని నుండి ఇన్సూరెన్స్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది. అలానే వేప చేదుగా వున్నా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది వేప రక్తంలో మలినాలని తొలగిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. ఇది అల్సర్లు కీళ్ల నొప్పులు వంటి అనారోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేయడానికి మంజిష్ఠ కూడా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరిచేలా చేస్తుంది రక్తంలో గ్లూకోస్ స్థాయిలని నియంత్రిస్తుంది. ఉసిరి కూడా బాగా ఉపయోగపడుతుంది బ్లడ్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది. అలానే తులసి కూడా బాగా పనిచేస్తుంది ఇది కూడా రక్తని శుద్ధి చేస్తుంది. రక్తాన్ని క్లీన్ చేయడానికి తులసి ఆకులు బాగా పనిచేస్తాయి ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఆయుర్వేద గుణాలు ఉన్న పసుపు కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది పసుపు పాలు తీసుకుంటే ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. రక్తాన్ని క్లీన్ చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news