BREAKING : కూసుకుంట్ల స్వగ్రామంలో బీజేపీ ఆధిక్యం

-

BREAKING : మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ చాలా జోరుగా కొనసాగుతోంది. మొదట పోస్టల్ మరియు మొదటి రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోగా.. ఆ తర్వాత బిజెపి పార్టీ లీడింగ్ లోకి వచ్చింది. ప్రస్తుతం 5వ రౌండ్‌ కౌంటింగ్‌ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలోనే, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి స్వగ్రామంలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి స్వగ్రామం అయిన లింగవాని గూడెంలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news