ఇవాళ కేసీఆర్ చేతుల మీదుగా BRS ఢిల్లీ కార్యాలయం ప్రారంభం

-

టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గా మారిన సంగతి తెలిసిందే. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన సీఎం కేసీఆర్ మీటింగ్ మధ్యాహ్నం 12:47 గంటలకు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమానికి ఉత్తర ప్రదేశ్ అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అలాగే కుమారస్వామి మరియు వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. సీఎం కేసీఆర్ ముందు పార్టీ జెండాను ఆవిష్కరించి.. తర్వాత ఆఫీస్ ను ప్రారంభిస్తారు. ఇతర రాష్ట్రాలు మరియు పార్టీలకు చెందిన పలువురు నేతలు ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు.

Read more RELATED
Recommended to you

Latest news