ఇండియాలో 1190 కరోనా కేసులు, 1375 మరణాలు నమోదు..

-

 

ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1190 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,55,828 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 1375 మందికి {పాత లెక్కలు కలపడంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది} కరోనాతో మరణించగా, మొత్తం సంఖ్య 5,29,077 కు చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 17,618 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 87.9 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1190 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,07,943 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.19 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక నిన్న ఒక్క రోజే 1,09,386 మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version