భారత్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న చైనా వ్యక్తి…?

-

భారత చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కాస్త తగ్గుతుంది అనుకునే సమయంలో ఒక ఘటన ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ గా మారింది. భారత భూభాగం లోకి చైనాకు చెందిన వ్యక్తులు రావడం సంచలనం సృష్టించింది. నిన్న సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ లోని కలోహాలో ఉన్న మన సరిహద్దు వద్ద ఒక చైనీస్ జాతీయుడు తిరుగుతున్నాడు అని కాంగ్రా జిల్లా ఎస్పీ వివరించారు.

అతను వచ్చిన ఉద్దేశం పర్యాటకం అని కాబట్టి అతన్ని అక్కడ ఉన్న అధికారులు ప్రశ్నించారు అని ఆయన వివరించారు. అయితే అతనికి కరోనా పరిక్షలు చేయగా అతనికి నెగటివ్ వచ్చింది అని అతను 5 రోజుల పాటు హోటల్ ని కూడా బుక్ చేసుకున్నాడు అని ఎస్పీ వివరించారు. అయితే అతని దగ్గర అతనికి సంబంధించిన ఏ వివరాలు లేవు అని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news