తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా సింగరేణి కార్మికులకు శుభవార్తను ప్రకటించారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 30% బోనస్ ప్రకటించారు. దసరా లోపు కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకం చెల్లించాలని ఆదేశించారు. ఇందుకోసం సింగరేణి రూ. 368 కోట్లు వెచ్చించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త
By Karthik
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
వాళ్ల అంతు తేల్చేందుకే తూ.గో జిల్లాలో పోటీ చేస్తున్నా : పవన్ కళ్యాణ్
కాకినాడ అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్, కన్నబాబులపై జనసేన చీఫ్...
Ganesh -
నవరత్నాలు మరింత ప్రకాశవంతంగా మెరిసేలా మేనిఫెస్టో : కారుమూరి వెంకట నాగేశ్వరరావు
ఈ రోజు ఉదయం వైసీపీ తన మేనిఫెస్టోనురిలీజ్ చేసిన విషయం తెలిసిందే....
Ganesh -
అతను మాత్రమే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టగలడు: యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్.. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం...
Ganesh -