17 ఏళ్ల యువకుడితో..ఆంటీ రాసలీలు..ఫోర్న్ వీడియోలు చూపించి శృంగారం !

-

దేశంలో రోజు రోజుకు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఈ అక్రమ సంబంధాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు పెరిగి పోతున్నాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఉత్తర ప్రదేశ్‌ లో చోటు చేసుకుంది. 17 ఏళ్ల యువకుడితో నలుగురు పిల్లలు ఉన్న ఆంటీ ఎఫైర్‌ పెట్టుకుంది. ఈ విషయం భర్త, పిల్లలకు తెలియడంతో.. ఆత్మహత్య చేసుకుంది ఆ ఆంటీ.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… యూపీలోని గోండా గ్రామానికి చెందిన సునీతకు సురేష్‌ అనే వ్యక్తితో పెళ్లి అయి 15 సంవత్సరాలు దాటింది. వీరిద్దరికి.. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే… తన భర్త సురేష్‌.. శృంగారం సరిగా చేయడం లేదని ఎప్పుడూ గొడవ పెట్టుకునేది సునీత.

ఈ నేపథ్యంలో.. వాళ్ల ఇంటి పక్కన ఉన్న రమేష్‌ అనే 17 ఏళ్ల యువకుడితో.. అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త, పిల్లలు లేని సమయంలో.. తన కామ వాంఛ తీర్చుకునేది. పోలాల్లోనూ వీరు.. తమ కామవాంఛను తీర్చుకునేవారు. అయితే.. ఓ రోజు భర్త, పిల్లలు, ఆమె తండ్రి వీరి రాసలీలలను కళ్లారా చూశారు. దీంతో ఆగ్రహానికి గురైన సురేష్‌.. ఆమెను చితక బాదాడు. ఆ బాధ తట్టుకోలేక.. సునీత ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ ఘటన తెలిసిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news