దివ్యాస్త్ర మిషన్ తొలి పరీక్ష విజయవంతం

-

డీఆర్డీఓ మిషన్‌ దివ్యాస్త్ర ఫస్ట్‌ టెస్ట్‌ విజయవంతం అయింది.మిషన్ దివ్యాస్త్రలో భాగంగా డీఆర్డీఓ రూపొందించిన అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఈ విషయాన్ని ట్విటర్లో వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ, మేడ్‌ ఇన్‌ ఇండియా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

‘దివ్యాస్త మిషన్ విషయంలో మన పరిశోధకుల పట్ల గర్వంగా ఉంది అని ఆయన అన్నారు.మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వో) సాంకేతికత సాయంతో దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 విజయవంతమైంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version