BREAKING : వైసీపీలోకి గంటా ఎంట్రీ..డిసెంబర్ లో ముహుర్తం !

-

 

BREAKING : తెలుగు దేశం పార్టీలో మరో వికెట్‌ పడనుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే, కీలక నేత గంటా శ్రీనివాస్‌ రావు పార్టీ మారనున్నారు. టీడీపీ పార్టీకి రాజీనామా చేసి.. త్వరలోనే వైసీపీపార్టీలో చేరనున్నారు టీడీపీ ఎమ్మెల్యే, కీలక నేత గంటా శ్రీనివాస్‌ రావు. డిసెంబర్‌ మాసం లో వైసీపీ తీర్థం తీసుకోనున్నాడట.

డిసెంబర్‌ గంటా శ్రీనివాస్‌ రావు..పుట్టిన రోజు ఉంది. ఆ రోజే వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు గంటా శ్రీనివాస్‌ రావు…అన్ని ఏర్పాట్లు చేసుకున్నారట. ఇక దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news