BREAKING : గర్భిణి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్

-

BREAKING : గర్భిణి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది కేసీఆర్‌ సర్కార్. SI, కానిస్టేబుల్ పోలీసు నియామకాల్లో గర్భిణీ అభ్యర్థులు మెయిన్స్ రాసేలా జీవో విడుదల చేసింది కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వం.

నిన్నటి రోజున మహిళా అభ్యర్థులలో గర్భిణీలకు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా యువమోర్చా, తెలంగాణ శాఖ చేసిన డిమాండ్, DGP కార్యాలయ ముట్టడి హెచ్చరికకు కు తలొగ్గిన ప్రభుత్వం. ఈ రోజు గర్భిణీ అభ్యర్థులు మెయిన్స్ రాసేలా జీవో ను విడుదల చేయడం జరిగిందని బీజేపీ తెలిపింది.

పోరాట, బలిదానాలతో ఏర్పడి, బంగపడ్డ తెలంగాణాలోని నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంటుందని..మెయిన్స్ రాయబోతున్న గర్భిణీ అభ్యర్థులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, పరీక్షలకు సిద్ధమవ్వాలని మెరుగైన ఉత్తీర్ణత పొందాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news