తెలంగాణ గౌడ్ అన్నలకు శుభవార్త.. 400 కోట్లతో సర్వాయి పాపన్న ట్రస్ట్ ఏర్పాటు

-

 

తెలంగాణ గౌడ్ అన్నలకు శుభవార్త చెప్పారు. తెలంగాణ సర్కారు సహకారంతో 400కోట్ల రూపాయల తో సర్ధార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ ను ఏర్పాటు చేసుకుంటున్నామని ప్రకటన చేశారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. గౌడ కులానికి,వృత్తికి అమోఘమైన చరిత్ర ఉన్నదన్నారు.

కుల మత అసమానతలు మొదట తొలగించింది గౌడన్న….హైదరాబాద్ లో గౌడులు కల్లు అమ్మితే ఆర్ధికంగా ఎదుగుతారని కాంగ్రెసోళ్లు హైదరాబాద్ లో కల్లు నిషేధించారని తెలిపారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. చెట్టు పన్నులు వేసి హింసలకు గురిచేసిన రోజుల నుండి గౌడన్నలను రాజులను చేయడం కొరకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news