ఏపీ మహిళలకు అదిరిపోయే శుభవార్త..వారందరికీ రెట్టింపు రుణాలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలకు దీపావళి కానుక అందింది. మహిళలకు ఇచ్చే రుణాలను రెట్టింపు చేశాయి బ్యాంక్స్. మహిళల వ్యాపారాలకు చేయూతనిస్తూ బ్యాంకులు ఈ ఏడాది రెట్టింపు రుణాలను మంజూరు చేశాయి. గత సంవత్సరం మార్చి కి 51 వేల కోట్లు రుణాలు ఇవ్వగా ఈసారి మాత్రం దాన్ని రెట్టింపు చేశాయి.

ఈ సంవత్సరం మార్చికి లక్ష 539 కోట్ల రుణాలను ఇచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం మొత్తం రుణాల మంజూరులో ఐదు శాతం మహిళలకు ఇవ్వాల్సి ఉండగా, 20% ఇవ్వడం విశేషం. వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత ఇళ్ల పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు రుణాల మంజూరు పెరిగిందని బ్యాంకర్ల కమిటీ ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో ఏపీ మహిళలు హార్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news