ఆసీస్‌ తో వన్డే సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌ గా పాండ్యా

-

ఆసీస్‌ పై టీమిండియా వరుసగా రెండు టెస్టులు గెలిచింది. ఇక మరో రెండు టెస్టులు, వన్డే సిరీస్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే, మూడు, నాలుగో టెస్టులకు అలాగే, వన్డే సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే, మొదటి వన్డే కు రోహిత్‌ దూరం కానున్నాడు. దీంతో పాండ్యా కెప్టెన్‌ గా ఉండనున్నాడు.

మూడు, నాలుగో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కెఎస్ భరత్ (వికె), ఇషాన్ కిషన్ (వికెట్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.

వన్డే సిరీస్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.

Read more RELATED
Recommended to you

Latest news