ఇండియాలో కొత్తగా 6,358 కరోనా కేసులు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఓ రోజు భారీగా కలిగినప్పటికీ… ఎక్కువ శాతం కరోనా కేసులు తగ్గుతూనే వస్తున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం…గడిచిన 24 గంటల్లో దేశంలో 6,358 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,99,691 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 75456 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.40 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజా మరణాల తో మొత్తం మృతుల సంఖ్య 4,80,290 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6,450 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,42,43,945 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,42,46,81,736 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 72,87,547 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక ఇండియాలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 653 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news