ఈ రోజు ముంబై మరియు పంజాబ్ ల మ్యాచ్ లో ముంబై ఆరు వికెట్ల తేడాతో మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై కు పంజాబ్ పటిష్ఠమైన టార్గెట్ ను సెట్ చేసింది. కానీ మొహాలీ లాంటి బ్యాటింగ్ ట్రాక్ పై ఈ స్కోర్ ను కాపాడుకోవడం కష్టమే… అయినా పంజాబ్ కు ఉన్న బౌలింగ్ వనరులకు డిపెండ్ చేయవచ్చు అనుకున్నారు.. కానీ రోహిత్ శర్మ ఒకరు మినహా అందరూ బ్యాట్ తో రాణించారు.
ఐపిఎల్ 2023: ముంబై ఘనవిజయం… సూర్య… ఇషాన్ కిషన్ అదరహో ! ఈ రోజు ముంబై
-