తన అందాలతో మరో లెవల్లో క్లీవేజ్ షో చేసిన కియారా..!!

-

బాలీవుడ్ హీరోయిన్లలో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన హీరోయిన్ కియారా అద్వానీ గురించి అటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్గా తన హాట్ ఫోటోషూట్లను షేర్ చేయడం ద్వారా నార్త్ తో పాటు సౌత్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మొదట భరత్ అనే నేను చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వినయ విధేయరామ సినిమాలో నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి RC 15 సినిమాలో నటిస్తూ ఉంది.

మొదట తన కెరియర్ ను 2013 వ సంవత్సరంలో మొదలుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో స్టార్ స్టేటస్ ను అందుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో రెండున్నర మిలియన్లకు పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్నది కియారా అద్వానీ. ఇక సోషల్ మీడియాలో కూడా తన అందాల ఆరబోత చేస్తూ వరుస ఫొటో షూట్లను షేర్ చేస్తు ఉంటుంది. దీంతో అతి తక్కువ సమయంలోనే రెట్టింపు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది.

ఇక తాజాగా కీయారా అద్వానీ షేర్ చేసిన ఫోటోలలో బ్లాక్ డ్రెస్సులో తన అందాలను చూపించి చూపించకుండా కనిపిస్తోంది. ముఖ్యంగా తన యద అందాలతో కుర్రకారులను సైతం ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.ఇదిలా ఉండగా సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో పడిందని త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై అటు కియారా ఇటు సిద్ధార్థ ఎవరు కూడా స్పష్టత ఇవ్వలేదు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం అభిమానులను పెంచుకునే దిశగా వరుస ఫోటోషూట్లతో మరింత రెచ్చిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news