టీఆర్‌ఎస్‌ లోకి ఇద్దరు కాంగ్రెస్ MPలు : కోమటి రెడ్డి సంచలన ట్వీట్‌

-

టీఆర్‌ఎస్‌ లోకి ఇద్దరు కాంగ్రెస్ MPలు వస్తారని రెండు రోజుల కిందట తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై స్వయంగా.. భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి స్పందించారు.


టీఆర్‌ఎస్‌ లోకి ఇద్దరు కాంగ్రెస్ MPలు వస్తారనేది అవాస్తవమని కాంగ్రెస్‌ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు కాంగ్రెస్‌ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి.

ఇద్దరు కాంగ్రెస్ MPలు పార్టీ మారుతున్నట్టు KTR చేసిన ప్రకటన ఒక రాజకీయ జిమ్మిక్కు! అని మండిపడ్డారు. అసత్య ప్రచారాలు చేస్తూ లబ్ధిపొందాలని చూడడం హుందా రాజకీయం అనిపించుకోదని చురకలు అంటించారు. మా ఐక్యతకు Bharat Jodo యాత్రే నిదర్శనం అంటూ ట్వీట్‌ చేశారు కాంగ్రెస్‌ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news