నవంబర్ 1వ తేదీ నుంచి ఏపీలోని పట్టణాలలో సమగ్ర భూ సర్వే

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఏపీలోని పట్టణాలలో సమగ్ర భూ సర్వే కు జగన్మోహన్ రెడ్డి సర్కార్… ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 123 స్థానిక సంస్థలలో ఆస్తుల సమగ్ర భూ హక్కు సర్వేపల్లి నవంబర్ ఒకటో తేదీ నుంచి పట్టణ అభివృద్ధి శాఖ ప్రారంభించనుంది.

cm jagan

ఆయా ప్రాంతాల్లో 38 లక్షల ఆస్తులు ఉన్నాయని… సర్వేలో మరో 10% పెరగవచ్చునని అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగానే… ఆస్తుల హక్కుదారులకు సమాచారం ఇస్తున్నారు. భూ ఆక్రమణలతో పాటు… ఒకే స్థలం లేదా ఇంటిని రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేయడం లాంటి సమస్యలు.. లేకుండా ప్రజలకు గుర్తింపు పత్రం ఇవ్వనుంది జగన్మోహన్ రెడ్డి సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version