‘రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలన’

-

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాను అరెస్ట్‌ చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. సెల్ఫీ వీడియోలో రామకృష్ణ తన కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు కారణమని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version