మూలయం సింగ్ పార్థివ దేహానికి అమిత్‌ షా నివాళులు..ఫోటోలు వైరల్‌

-

UP మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. కాసేపటి క్రితమే ఈ విషయాన్ని సమాజ్ వాది పార్టీ అధికారికంగా ప్రకటించింది. ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ములాయం సింగ్ యాదవ్ అకాల మరణం తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఇక అటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కూడా ములాయం సింగ్ యాదవ్ పార్థిక దేహానికి నివాళులు అర్పించారు. గురుగ్రామ్ మేదాంత హాస్పిటల్ కు వెళ్లి మరీ… ములాయం సింగ్ యాదవ్ పార్థిక దేహానికి నివాళులు అర్పించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా. ఇది ఇలా ఉండగా..ములాయం సింగ్ యాదవ్ అంత్య క్రియలు రేపు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు యూపీకి సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news