IND Vs BAN : ఇషాన్ డబుల్ సెంచరీ.. కోహ్లీ సెంచరీ..400 దాటిన టీమిండియా స్కోర్

-

బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. 50 ఓవర్లలో 409 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ తో 210 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ సెంచరీ తో 113 పరుగులు చేశాడు. దీంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది.
ఇషాన్ కిషన్ ఇదే జోరులో ఇంకొన్ని బంతులు ఆడితే రోహిత్ శర్మ (264) రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉండేది. కానీ ఊహించని రీతిలో ఇషాన్ కిషన్ ఔట్‌ అయ్యాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news